Exclusive

Publication

Byline

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్.. ఏపీ, తెలంగాణ నుంచి ప్యాకేజీ!

భారతదేశం, డిసెంబర్ 1 -- ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవానుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ గొప్ప ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తో... Read More


జీహెచ్ఎంసీ విస్తరణ.. హైదరాబాద్ మెుత్తం కవర్ అయ్యేలా మెట్రో రింగ్!

భారతదేశం, డిసెంబర్ 1 -- జీహెచ్ఎంసీ విస్తరణ గురించి ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో ఓఆర్ఆర్ చుట్ట... Read More


టూరిస్టులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంత?

భారతదేశం, డిసెంబర్ 1 -- విశాఖ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె... Read More


తెలంగాణ అభివృద్ధికి కొత్తగా మూడు రకాల పాలసీలు.. ప్యూర్, క్యూర్, రేర్ : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, నవంబర్ 30 -- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సలహాదారులు తెలంగాణ రైజింగ్ 2047 గురించి చర్చించారు. భారత్ ఫ్... Read More


రాబోయే 2 నెలల్లో నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైజాగ్!

భారతదేశం, నవంబర్ 30 -- రాబోయే రెండు నెలల్లో భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పాల్గొనే నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లకు విశాఖపట్నం రెడీగా ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ... Read More


ఎచ్చెర్ల తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు.. చాలా రోజులుగా తిండి లేకుండా సముద్రంలోనే!

భారతదేశం, నవంబర్ 30 -- శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన బోటు వచ్చింది. అయితే డి.మత్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు అనుమానాస్పదంగా వెళ్తున్న బోటును... Read More


SIR గడువు మరో వారం పొడిగించిన ఈసీ.. ఏపీలోనూ చేపట్టాలన్న టీడీపీ ఎంపీ

భారతదేశం, నవంబర్ 30 -- కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న SIRను స్వాగతిస్తున్నట్టుగా టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన SIR ను పార్టీ స్వాగతిస్తున్నట్ల... Read More


హుస్నాబాద్‌ను ఉత్తర తెలంగాణ కోనసీమగా తయారుచేస్తాం : మంత్రి పొన్నం

భారతదేశం, నవంబర్ 30 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇది ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన సందర్భం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పర్యటనను విజయవంతం చేయడ... Read More


తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది మృతి, పలువురికి గాయాలు

భారతదేశం, నవంబర్ 30 -- తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కనీసం 11 మృతి చెందగా, 40 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక బ... Read More


దిత్వా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

భారతదేశం, నవంబర్ 30 -- ఏపీలో దిత్వా తుపాను ప్రభావం చూపిస్తోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అధికారులు సెలవ... Read More